Exclusive

Publication

Byline

ఈపీఎఫ్‌ డబ్బులు తీసి మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతున్నారా? ఈపీఎఫ్‌ఓ విజ్ఞప్తి ఇదీ

భారతదేశం, జూలై 23 -- "పిఎఫ్ సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో మళ్లించవద్దు. సమజ్‌దార్ కో ఈపీఎఫ్ కాఫీ హై (అర్థం చేసుకునేవారికి ఈపీఎఫ్ చాలు)" అని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సోషల్ మీడియా ప... Read More


బజాజ్ ఆటో క్యూ1 అదిరిపోయే రిజల్ట్స్: 4% పెరిగిన స్టాక్

భారతదేశం, జూలై 22 -- త్రైమాసిక ఫలితాలు (Q1FY27) అద్భుతంగా నమోదవడంతో జూలై 22 బుధవారం నాడు బజాజ్ ఆటో షేరు దలాల్ స్ట్రీట్‌లో దూసుకెళ్లింది. ట్రేడింగ్ సమయంలో 4 శాతానికి పైగా లాభపడి 52 వారాల గరిష్ఠ స్థాయి ... Read More


నీట్ వివాదం: విద్యార్థులను వాడుకుంటున్నారు.. రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు

భారతదేశం, జూలై 22 -- నీట్ (NEET) పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై కాంగ్రెస్, సీజేపీ (Cockroach Janata Party) చేపట్టిన ఆందోళనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తొలిసారిగా నో... Read More


f1 Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు అలర్ట్: సెప్టెంబర్ 15 లోపు తిరిగి వెళ్లాల్సిందే!

భారతదేశం, జూలై 22 -- అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులకు అక్కడి విశ్వవిద్యాలయాలు అత్యవసర సూచనలు చేశాయి. ఎఫ్-1 (F-1) స్టూడెంట్ వీసా, జే-1 (J-1) ఎక్స్చేంజ్ విజిటర్ వీసా కలిగిన ... Read More


స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి: గిఫ్ట్ నిఫ్టీ హెచ్చరికలు.. ఈ 8 షేర్లపై కన్నేయండి

భారతదేశం, జూలై 22 -- ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి ఉన్నప్పటికీ, భారత ఈక్విటీ మార్కెట్లు జూలై 22 బుధవారం నాడు జాగ్రత్తగానే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళ... Read More


E20 పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజ్ 5% తగ్గొచ్చు.. కానీ ఇంజిన్‌కు ఎలాంటి ప్రమాదం లేదు: కేంద్రం స్పష్టత

భారతదేశం, జూలై 22 -- దేశవ్యాప్తంగా లభిస్తున్న 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వల్ల వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయనే ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. E10 ఇంధనం కోసం డిజైన్ చేసిన పాత వాహ... Read More


జేపీ నడ్డా ఆహ్వానాన్ని తిరస్కరించిన CJP.. స్తంభించిన పార్లమెంటు

భారతదేశం, జూలై 22 -- నీట్ పేపర్ లీక్ వివాదం పార్లమెంట్‌ను, ఢిల్లీ వీధులను ఊపేస్తోంది. బుధవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నీట్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని చె... Read More


నెస్లే ఇండియా క్యూ1 ఫలితాలు: 48 శాతం పెరిగిన నికర లాభం.. రూ.975 కోట్లకు చేరిక

భారతదేశం, జూలై 22 -- ప్రముఖ వినియోగ వస్తువుల తయారీ సంస్థ (FMCG) నెస్లే ఇండియా జూన్ 30, 2026తో ముగిసిన తొలి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను బుధవారం వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో వ్యూహాత్మక... Read More


ఎటర్నల్ క్యూ1 ఫలితాలు: Rs.92 కోట్లకు చేరిన జొమాటో పేరెంట్ సంస్థ లాభం

భారతదేశం, జూలై 22 -- జొమాటో మాతృ సంస్థ 'ఎటర్నల్' (Eternal) బుధవారం (జూలై 22) తమ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ (Q1FY27) త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ని... Read More


పీఎన్‌బీలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు: ఆగస్టు 9 వరకు దరఖాస్తులు

భారతదేశం, జూలై 22 -- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్యాంకింగ్ రారంగంలో కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్... Read More